కేరళ రాష్ర్టానికి అవసరమైన బియ్యం అవసరాలను తీర్చగలమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకోసం ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే వరి ధాన్యాన్ని తెలంగాణలో పండిస్తామని తెలిపారు.
వానకాలం పంట సేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు తెలిపారు.
తెలంగాణ వడ్లు వద్దు కానీ, తెలంగాణ ఓట్లు కావాలా? అని బీజేపీపై రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టాలని చూసిన బీజేపీ.. అధికారం మాత్రం కావాలని చ