Minister Manohar | వైసీపీ పాలనలో కాకినాడ పోర్టును లాక్కుని యదేచ్ఛగా బియ్యం అక్రమ రవాణాను కొనసాగించారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.
Rice Export | బియ్యం ఎగుమతుల (Rice Export) విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించింది.
Rice Export | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందో అర్థం కావడంలేదు. ముఖ్యంగా ధాన్యం విషయంలో గందరగోళ ప్రకటనలు, నిర్ణయాలతో ప్రజలను తికమకపెడుతోంది. అన్ని దేశాలకు బియ్యం ఎగుమతుల (Rice Export)�
గోదాముల్లో ధాన్యం నిల్వలు భారీగా మగ్గిపోతున్నాయి. దేశ అవసరాలకు నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయి. రైతులు పండించే మొత్తం ధాన్యాన్ని మేమే కొనుగోలు చేయాలంటే కుదరదు. కాబట్టి రైతులు వరి సాగు నుంచి ఇ
కాకినాడ: బియ్యం ఎగుమతుల్లో ఇండియా కొత్త రికార్డు నెలకొల్పనున్నది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 45 శాతం బియ్యాన్ని మన దేశమే ఎగుమతి చేయనున్నది. బియ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో �