ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ‘సోనాల’ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మెట్పల్లి మం డలంలో మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న బండలింగాపూర్ను పది రెవెన్యూ గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
యోజకవర్గం పరిధిలో భూ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీవో నం.118లో కొన్ని సవరణలు చేయాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ను ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిర