జిల్లాలోని కొంతమం ది తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. పలు మం డల రెవెన్యూ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్టు ప్రజలు మండిపడుతున్నారు.
భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత వారం రోజులుగా సర్వ ర్ మొరాయిస్తుండడంతో భూముల రిజిస్ట్రేషన్లతోపాటు భూభారతి దరఖాస్తుల పరి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏడు కొత్త మండల ప్రజా పరిషత్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో జిల్లాల పునర్విభజన చేపట్టిన సంగతి తెలిసిందే