అబ్కారీ శాఖలో అక్రమాల లీలలు వెలుగు చూస్తున్నాయి. తీగలాగితే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మద్యం విక్రయాలకు ప్రభుత్వం టార్గెట్లు పెడుతుండగా, ఇదే అదనుగా కొందరు అధికారులు రెచ్చిపోతూ తమకు కావాల్సిన రీతి
రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశించారు. గురువారం రీజినల్ మేనేజర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తకువ ఆదాయం వస్తున్