పోలీసు శాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఆరుగురు అధికారులను ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువాలు, పూలమాలలతో సతరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ �
Amber Kishore Jha | కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు