మార్చి 2024 నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వం మనోవేదనకు గురిచేస్తుందని, బకాయిలు తక్షణమే చెల్లించకుంటే ఉద్యమం తప్పదని విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భూదాన్ పోచంపల్లి మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా వై.రవీందర్ ఎన్నికయ్యారు.