ప్రభుత్వ ఉద్యోగులుగా తాము చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నాడు కేటాయించిన ఇండ్లస్థలాలను తమకు అప్పగించాలని గచ్చిబౌలి ఎన్జీవోల ఇండ్లస్థలాల సాధన సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్
జిల్లాలో ఈ నెల 6 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో �