జనావాసాల మధ్యలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన బ్లాస్టింగ్ వ్యవహారంలో ప్రముఖ గోద్రెజ్ నిర్మాణ సంస్థ పై స్థానిక పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం నామనామత్రపు కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు స్థా
ప్రభుత్వ ఉద్యోగులుగా తాము చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నాడు కేటాయించిన ఇండ్లస్థలాలను తమకు అప్పగించాలని గచ్చిబౌలి ఎన్జీవోల ఇండ్లస్థలాల సాధన సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్
జిల్లాలో ఈ నెల 6 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో �