రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై అసెంబ్లీ వేదికగా సర్కార్ తీరును ప్రతిపక్ష సభ్యులు ఎండగట్టారు. ప్రభుత్వ డ్యాష్బోర్డులో రాష్ట్రంలోని 98 శాతం ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నట్టు అధికారులు ర
నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో సోమవారం కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాపు ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు.