చారిత్రాత్మక జలాశయమైన గండిపేట చెరువు కాండూట్ శిథిలావస్థకు చేరుకున్నది. గండిపేట చెరువు నిర్మించి శతాబ్ధ కాలం పూర్తి కావడంతో అప్పట్లో నిర్మించిన కాలువ ప్రస్తుతం శిథిలమై ఎక్కడికక్కడ చిల్లులు పడి నగరాన�
చిన్నోనిపల్లికి జలగండం పొంచి ఉన్నది. ఊరును వరద చుట్టుముట్టడంతో స్థానికుల్లో టెన్షన్.. టెన్షన్ నెలకొన్నది. వర్షాలు కురుస్తుండడంతో సమీపంలో ఉన్న రిజర్వాయర్లో నీటిమట్టం క్రమేపీ పెరుగుతున్నది. ఇప్పటికే
రిజర్వాయర్లో పడ్డ ఫోన్ను తీసుకునేందుకు మొత్తం నీటిని ఖాళీ చేయించిన అధికారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.53,092 జరిమానా విధించింది. ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజేశ్ విశ్వాస్ ఈ నెల 21న పరల్కోట�