రంగులు మార్చే అద్దాలు ఉంటే బాగుంటుందని మీకు అన్పించిందా? మీ ఊహను నిజం చేస్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(సీయూటీఎన్) పరిశోధకులు. మెటీరియల్ సైన్స్ విభాగ సహ ఆచార్యుడు శ్రీనివాసన్ సంపత్,
కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ విభాగ పరిశోధక విద్యార్థిని ఎం కృష్ణవేణి.. మార్చి 28 నుంచి 30 వరకు కాంబోడియాలో జరిగే తొలి ఏషియన్ పారా త్రోబాల్ టోర్నీకి ఎంపికైంది.
ChatGPT | టెక్నాలజీ రంగంలో సంచలనాలు నెలకొల్పుతున్న చాట్జీపీటీ.. పరిశోధక విద్యార్థులతో జరిగిన పరీక్షలో చతికిల పడింది. కొన్ని విభాగాల్లో 28.739.1 శాతం జవాబులే ఇచ్చింది.