ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో ‘పరిశోధన కేంద్రాల’ (రీసెర్చ్ సెంటర్) ఏర్పాటు కోసం యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు చేసిన ఒత్తిడికి జేఎన్టీయూ దిగివచ్చింది.
పరిశోధన రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం నూతన ఒరవడికి నాంది పలికింది. కేంద్ర మానవ వనరుల విభాగం, రాష్ట్ర ప్రభుత్వం 60:40 వాటాతో ‘రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రుసా)’ 2019- 2020 సంవత్సరానికి రూ.50 కోట్ల నిధులు మంజూర�