భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మృతి | మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఉల్హాస్నగర్ పట్టణంలో నాలుగంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
కుప్పకూలిన భవనం | మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఉల్లాస్నగర్ పట్టణంలో శనివారం మధ్నాహ్నం ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 11 మందిని పోలీసులు రక్షిం