: కనగల్ మండలం దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు సోమవారం పరిపూర్ణమయ్యాయి. చివరి రోజు ఉదయం అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఏకాంతసేవతోపాటు ఆలయం వద్ద 108 కలశాలతో అష్టోతర శతఘాభిషేకం, హోమాలు, త్రిశూలస్నాన
ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనగల్ మండలంలోని దర్వేశిపురంలో రేణుకా ఎల్లమ్మ బ్రహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం అమ్మవారి కల్యాణ మహోత్సవాన్�
కనగల్ మండలం దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం జమదగ్ని మహర్షి, రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవాన�