జీ20 డిన్నర్ కోసం రాష్ట్రపతి భవన్ ప్రతినిధులకు పంపిన ఆహ్వాన పత్రంలో ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అనే పేరు ఉండటం పట్ల ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం తీవ్ర అభ్యంతరం వ
జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని ఉండటం వివాదం కాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని పేర్కొనడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, కేంద్ర మంత్�
ఇండియా ఇక భారత్గా (Bharat) మారనుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని భావిస్తున్