Port Blair renamed | అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. శ్రీ విజయ పురం అని నామకరణం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం తెలిపారు. వలసవాద ముద్రల నుంచి దేశ�
జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సుమారు రెండు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి గార్డెన్స్ను తెరిచి ఉంచుతారు. అలాగే రైతులు, దివ్యాంగుల సందర్శనకు ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్చుతూ ప్రవేశ పెట్టిన బిల్లు మంగళవారం శాసన సభలో ఆమోదం పొందడంతో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కుల సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు సంబురాలు �