లోక్ సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొన్నది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎన్
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూ ల్ విడుదల చేసిన ఎన్నికల నియమవళి వెంటనే అమలు చేయడంతో రాష్ట్ర సరిహద్దులో పోలీసు అధికారులు చెక్పోస్టులు ప్రారంభించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలైంది. చండూరు రెవెన్యూ
డివిజన్గా ఏర్పాటు కానున్నది. ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం ప్రభుత్వం
బుధవారం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింద�