ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతబడ్డాయి. ఆయా కళాశాలల యాజమాన్యాలు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్తో బంద్ పాటిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు, పీజీ కళాశాలలు సోమవారం బంద్ పాటించాయి. రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ కళాశాలల యాజమాన్యాలు మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఆలకించకపోవడంతో బంద్ నిర్ణయాన్ని తీసు
డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదువుతున్న 16 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్
సీ, ఈబీసీ విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 1,550.11 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.