నగరంలో శాంతి భద్రతలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురికావడం భయాందోళనకు గురిచేస్తున్నది. కూకట్పల్లి�
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు 12 రకాల పుస్తకాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్
పునరావాస కేంద్రాలు | జిల్లాలో నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్ట్ పరిధిలోని పునరావాస కేంద్రాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.