మంచిర్యాల జిల్లా కేంద్రంలోగల గర్మిళ్ల శివారులోని సర్వే నంబర్ 290లో అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిం ది. నాలుగు రోజుల క్రితం సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు ఆకస్మిక�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఇప్పటివరకు రూ.3,598 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.
అక్రమంగా సేకరించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రలను క్లోనింగ్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. మొత్తం 9 మంది సభ్యులతో కూడిన ఈ ముఠాలో ఆరుగురిని సీస�