గురుకుల విద్యాసంస్థల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు కొనసాగుతున్న గురుకుల పర్యవేక్షణ అధికారుల స్థాయిల్లో ప్రభుత్వం మార్పులు తీసుకురావడం.. రీజినల్ కో ఆర్డినేటర్ల స్థానంలో జోనల్ ఆఫీసర్లుగా �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం సీవోఈ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన 14 పరీక్షా కేంద్రాల్లో 5918 మంది విద్యార్థులకు గానూ 5774 మంది హాజరయ్యారు.
గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హెచ్.