కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో రూపొందిన దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్నైట్ రన్నర్స్’ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రెజీనా, నివేథా థామస్ ప్రధాన పాత్�
గత కొన్నేళ్లుగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది చెన్నై సొగసరి రెజీనా. ప్రయోగాలకు ప్రాముఖ్యతనిస్తోన్న ఆమె ప్రతినాయిక ఛాయలున్న పాత్రల్లో సత్తాచాటుతోంది. తాజాగా ఆమె ఆర్కియాలజిస్ట్గా సరికొత్త అవతారంలో
టాలీవుడ్ భామలు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ కాంబినేషన్ లో ఫీమేల్ సెంట్రిక్ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాకిని-ఢాకిని టైటిల్ను ఫిక్స్ చేశారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్తదనాన్ని, వైవిధ్యతను నమ్ముకుంటేనే రాణించగలమని విశ్వసిస్తున్నారు అందాల కథానాయికలు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే అవకాశం దొరికితే ప్రయోగాలతో తమ ప్రతిభను నిరూపించుకుంటున�