PM Modi | కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు ‘నాగరిక దేవో భవ’ను ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. తర్వాత తరం జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని చెప్పా�
Sania Mirza | షోయబ్ మాలిక్ (Shoaib Malik)తో విడాకుల అనంతరం సానియా తొలిసారి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. అద్దంలో తనని తాను చూసుకుంటున్న చిత్రాన్ని షేర్ చేసిన సానియా.. ‘రిఫ్లెక్ట్’ (Reflect) అంటూ ఓ సందేశాన్ని నెటిజన
కారుచీకట్లు తొలగిపోయాయి. కాంతి వెలుగులు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. ఒకప్పుడు చిమ్మచీకట్లలో మగ్గిపోయిన పల్లెలు, పట్టణాలు ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. నాడు అంధకారంలో చిక్కుకున్న మ
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�