Viral news | ఆ ఇద్దరికి వివాహం జరిగి 25 ఏళ్లు. వారికి ఇద్దరు ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్య తన ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్గా భర్త కంటపడింది. దాంతో ఆ భర్త విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరికీ దగ్�
ఢిల్లీ మెట్రో స్టేషన్లో (Delhi Metro) విషాదం చోటుచేసుకున్నది. కదులుతున్న రైలు కింద పడి మహిళ మృతి చెందింది. రీనా అనే మహిళ ఇందర్లోక్ మెట్రో స్టేషన్లో రైలు దిగుతున్నది.
రీనా పుష్కర్ణా.. నలభై ఏండ్ల క్రితం భర్త వినోద్తో కలిసి ఇజ్రాయెల్ వెళ్లారు. అప్పటికి అక్కడివారికి భారత్ గురించి అంతగా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేశం కాని దేశంలో రెస్టారెంట్ తెరిచారు రీనా.