భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లిష్ పేసర్ టాప్లే దుమ్మురేపుతున్నాడు. వరుసగా ధవన్ (1), రోహిత్ (17)ను అవుట్ చేసిన టాప్లే.. కోహ్లీ (17)ని కూడా పెవిలియన్ చేర్చాడు. యాంగిల్ అవుతున్న బంతిని డిఫెండ్ చేసుకునేందుక�
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. స్వల్పస్కోర్లకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. టాప్లే వేసిన మూడో ఓవర్ తొలి బంతికే ధావన్ (1) పెవిలియన్ చేరాడు. మళ్లీ టాప్లే వేసిన ఐదో ఓవర్ల�
మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (1) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరాడు. రీస్ టాప్లే వేసిన మూడో �