న్యూఢిల్లీ, జనవరి 28: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా.. దేశీయంగా ఓ పవర్, పర్ఫార్మెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్లో ఈ చైనా సంస్థకు ఆర్అండ్డీ సెంటర్ ఉన�
షియోమీ నుంచి అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్ఫోన్ రిలీజ్ అయింది. రెడ్మీ నోట్ 10టీ స్మార్ట్ఫోన్ను షియోమీ సంస్థ విడుదల చేసింది. రెడ్మీ నుంచి లాంచ్ అయిన తొలి 5జీ స్మార్ట్ఫోన్ ఇదే.
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జియోమి సంస్థ ఇప్పుడు 5జి ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. జియోమి సంస్థ తమ 5జి ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి జూలై 20క