ఎండలు భగభగ మండుతున్నాయి. వర్షాలతో కొన్ని రోజులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించినా మళ్లీ భానుడు విజృంభిస్తున్నాడు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో అత్యధికంగా 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమో�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. శుక్రవారం దంచికొట్టాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో గరిష్ఠంగా అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నే
గ్రేటర్లో ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగర జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగు
బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజులుగా రికార్డుస్థాయిలో 25 డిగ్రీలకు చేరుకోవడంతో.. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దాదాపు 40 లక్షల మంది జనం సముద్రం ఒడ్డుకు చేరారు