Tirumala | తిరుమల శ్రీవారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నిన్న ఒకే రోజు రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి ఆలయ అధికారులు