భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన పది రోజులుగా ఏ గ్రామంలో పరిశీలించినా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ గమనించినా 42 డిగ్రీలకు తక్కువగా �
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు రాష్ర్టానికి తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింద�