అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఉన్న ఆంక్షలను వాహన దారులు లెక్కచేయకపోవటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓఆర్ఆర్పై ఏ వాహనం ఏ లేన్లో వెల్లాలి...ఏ వెహికిల్ ఎంత వేగంతో వెళ్లాలో కచ్చితమైన నిబంధన ఉన్న�
Supreme Court: అతివేగంగా లేక నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోతే, ఆ బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ వర్తించదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ ఫ్యామిలీకి నష్టపరిహారాన్ని ఇ
‘కొందరు డ్రైవర్లు మృత్యుపాశాలుగా మారుతున్నారు. డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోయి.. ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. నగర రహదారులపై స్పీడ్ లిమిట్ నిబంధన ఉన్నప్పటికీ దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా దూ�
నిర్లక్ష్యపు డ్రైవింగ్ సరికాదని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 50 మంది డ్రైవర్స్ (సిబ్బంది)కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.