రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని (Bhagavad Gita Shlokas) ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పుష్కర్సింగ్ ధామీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Bhagavad Gita Recitation: పది వేల మంది ఒక్కసారి భగవద్గీత శ్లోకాలను పాడారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న అల్లెన్ ఈస్ట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. చిన్న పిల్లలు, పెద్దలు ఆ శ్లోకాలాపనలో పాల్గ�
జగిత్యాల : రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణం జరగాలని కొండగట్టు అంజన్న సేవాసమితిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ద్విమండల( 80 రోజ�