మక్కల కొనుగోలు కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేపవిత్తనాలను పంపిణీ చేస్తున్నది. దీంతో చేపపిల్లలను ఏటా చెరువులో వదులుతున్నారు. గతేడాది వనపర్తి జిల్లా రాజపేట, సంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చె�
8 ఏండ్లలో తెలంగాణ తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదిగింది. ఒకవైపు కేంద్రం అక్కసు వెళ్లగక్కుతున్నా.. మరోవైపు సొంతకాళ్లపై నిలబడు తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. ఏటా ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ముందుకెళ్�
కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం వివిధ రకాలుగా వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో చిరుధాన్యాలను సేకరించడంతో పాటు మామిడి కాయల సేకరణ, విక్రయాలు నిర్వహించేది. కానీ నేడు