చిన్నారులు ఇంట్లో చదుకునేందుకు రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేయాలి. ఇంట్లో సక్రమంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించాలి. శబ్దాలు రాకుండా, అంతరాయం కలగకుండా టీవీ, రేడియో, మొబైల్ఫోన్లను ఆఫ్చేయాలి.
గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అ�
పుస్తక ప్రియుల కోసం మరో పండుగ వచ్చేసింది. ఎర్రమంజిల్ మెట్రోస్టేషన్ పక్కన నెక్ట్స్ ప్రీమియా మాల్లో ఆదివారం బుక్ ఫెయిర్ కొలువుదీరింది. ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది.