ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సోలాపూర్ జిల్లాలోని మర్కడ్వాడి గ్రామ ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎం ఓటింగ్పై అపనమ్మకం వ్యక్తం చేస్తూ గ్రామంలో ఈసారి బ్యాలెట్ పేపర్ ద్వారా మ
భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాలు (Results) నేడు వెలువడనున్నాయి. అసాధారణ భద్రత నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభమైంది.
పశ్చిమబెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) పోలింగ్ రోజున పెద్దఎత్తున హింసాత్మక (Violence) ఘటనలు చోటుచేసుకున్నా. భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీ హింస జరిగింది.
లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడుత పోలింగ్ ఆదివారం ముగింది. ఈ దశలో వీవీఐపీ స్థానమైన కర్హల్లోనూ పోటింగ్ జరిగింది. బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ సమాజ్ వాదీ పార్టీ కార్య�
గౌహతి: అస్సాంలో మూడు నియోజకవర్గాల పరిధిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 20న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయించింది. రతాబరి, సోనాయ్, హఫ్లాంగ్ నియోజకవర్గాల్లోని నాలుగు కేంద్రాల్