300 Kg RDX : ఫరీదాబాద్లో 300 కేజీల ఆర్డీఎక్స్తో పాటు ఏకే-47 రైఫిల్ను జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూపీలోని షహరాన్పూర్లో కశ్మీరీ డాక్టర్ను అరెస్టు చేసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జర�
ముంబై నగరమంతా మానవ బాంబులను మోహరించామని, వారు 400 కిలోల ఆర్డీఎక్స్తో కోటి మందిని చంపేస్తారంటూ వచ్చిన ఒక బెదిరింపు హెచ్చరిక ముంబై పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది.