మల్లమ్మకుంట రిజర్వాయర్ చేపడితే తాము భూములు కో ల్పోయి నిర్వాసితులుగా మారే అవకాశం ఉందని మల్లమ్మ కుంట రిజర్వాయర్ను ర ద్దు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ స భ్యుడు మల్లురవిని రైతులు వినతిపత్రం అందజే�
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్డీఎస్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తుంగభద్ర నీటిని అటు కర్ణాటక, ఇటు సీమాంధ్రపాలక�
జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ రైతులకు ఈ ఏడాది క్రాఫ్ హాలిడే తప్పేటట్టు లేదు. ఈ వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి సామార్థ్యం తగ్గుముఖం పట్టడంతో పంటల సాగు ప్రశ్నార�