నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామంలో పనిచేసే పరమేశ్ (పేరు మార్చాం) అనే ఉద్యోగికి ఓటు హక్కు మునుగోడులో ఉండగా.. భువనగిరి ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయాలని మెసేజ్ వచ్చింది.
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్డీఓ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాలయ ఈఓ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని నిజామాబాద్ ఆర్డీవో రవి అన్నారు. మండలంలోని కోస్లీ, యంచ, మిట్టాపూర్ గ్రామ రైతులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం గడువు నేటితో (గురువారం) ముగియనున్నదని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ�