ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన కుమార్ దీపక్ ఆదివారం మంచిర్యాల జిల్లా కలెక్టర
లోక్సభ ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళిపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు రాహుల్, �