కృత్రిమ మేధస్సు ఆధారంగా సెక్యూరిటీ ఆటోమేషన్ సేవలు అందించే స్విమ్లేన్..హైదరాబాద్లో ప్రాంతీయ సైబర్సెక్యూరిటీ ఇన్నోవేషన్తోపాటు ఆర్ అండ్ డీ సెంటర్ను మంగళవారం ప్రారంభించింది. ప్రాంతీయంగా సైబర్�
తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంలో పురోగతి రైతుల ఆర్థిక ప్రగతికి కూడా బాటలు వేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ర
హైదరాబాద్, ఆగస్టు 27: విదేశీ కంపెనీలకు పరిశోధన కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. తాజాగా అమెరికాకు చెందిన టెట్