మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 16 అంశాలను ఆమోదించిన కమిటీ సభ్యులు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.
రాష్ట్రంలోని 23 రైల్వే క్రాసింగ్ల వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో 5 ఆర్వోబీలకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
తెలంగాణలో ఆర్వోబీల ఏర్పాటుపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష రూ.128 కోట్ల సొంత నిధులతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కావస్తున్న కాజీపేట, హంటర్ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం వరంగల్, �