వరంగల్ ఎంజీఎం దవాఖానలో (MGM Hospital) మృతదేహాలు మారిన ఘటనలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బతికే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సమయంలో ప
పండుగ పూట చేపలు పడదామని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో వల వేసి చేపల కోసం చూస్తున్నారు. ఇంతలో ఏదో బరువుగా తగలడంతో ఆశగా వలను పైకి గుంజారు. అందులో చేపలకు బదులు కొండ చిలువ ఉండటంతో చూసి ఆశ్చర్యానికి లోనయ్యార�
Warangal | వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున రాయపర్తి మండలంలోని మైలారం వద్ద వరంగల్-ఖమ్మం ( Warangal-Khammam) జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి.
రాయపర్తి : మండలంలోని పానీష్ తండా శివారులోని కొత్త తండాకు చెందిన విద్యార్థిని బానోతు అనూష (15) వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై బండారి రాజు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. కొ�
మంత్రి ఎర్రబెల్లి | నిరుపేద సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలోని