కేంద్ర పర్యావరణ శాఖ ఈఏసీ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభు త్వం వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని, ఇప్పటివరకు పంపుహౌస్, అప్రోచ్ చాన ల్ పనులకు చేసిన భారీ తవ్వకాలను సత్వరమే పూడ్చివేయాలని సామాజిక కార
Palamuru | రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. అది అక్రమ ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టేనని, దాని నిర్మాణానికి ఎలాంటి పర్యావరణ అనుమతి అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కా
శ్రీశైలం ఎడారి కాబోతున్నది. ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కారు మౌనం వల్ల శ్రీశైలంలో చుక్కనీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎ
కృష్ణానది నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసింది. కృష్ణానదిని చెరబట్టి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో ఏకంగా 18 కిలోమీటర్ల భారీ కాల్వ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పథకం రచిస్తున్నది.
పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు చేయొద్దు ఉల్లంఘిస్తే ఏపీ సర్కార్దే బాధ్యత.. తీర్పు వెలువరించిన ఎన్జీటీ హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర పర్యావరణశాఖ నుంచి అనుమతులు పొందే వరకు రాయలసీమ ఎత�