కీర్తిశేషులు రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. హెలీప్యా�
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఏ ప్రయోజనం జరిగిందో జిల్లా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
రేవంత్రెడ్డి దివాలాకోరు సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నేండ్ల తన రాజకీయ అనుభవంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్రెడ్డిలా దివాలాకోరు మాటలు మాట్లాడలేదని చెప్పారు.
తల్లాడ మండలం కొత్త మిట్టపల్లిలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణకు ఈ నెల 9న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,