విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 100 మందికిపైగా �
Viral news | పెళ్లి కొడుకును లగ్గం మీదికి తీసుకొచ్చేందుకు అత్తగారింటి నుంచి ఒకరోజు ముందే కొందరు మనుషులను, వాహనాన్ని పంపిస్తారు. ఆ వాహనంలో పెళ్లి కొడుకు దర్జాగా అత్తగారి గ్రామానికి చేరుకుని, అక్కడి నుంచి పెళ్లి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా అంతా మహిళా సిబ్బందితోనే ఓ రైలును ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతున్నది. లోకోపైలట్ నుంచి మొత్తం రైల్వే సిబ్బందితో కూడిన ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లోని విశ�
Rayagada | ఒడిశాలోని రాయగడ (Rayagada) జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని రెండు ప్రభుత్వ ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న 64 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిన�