అటవీ భూములను కబ్జాల నుండి రక్షించాలని కోరుతూ సిరికొండ మండలం రావట్ల గ్రామస్తులు కలెక్టరేట్కు సోమవారం తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహి�
సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు సందర్భంగా శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ, హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో సీతారామస్వామి విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు.