DSC Results | డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు.
పీఎం కిసాన్ పథకం పేరిట కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఏటా మూడు విడతల్లో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 వేల చొప్పున సాయం అందుతున్నది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమై�
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి కోరారు.