పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా గురుకుల విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థిను�
ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరిచినా విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హెచ్చరించిన ఘటన చండ్రుగొండ కేజీబీవీలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
గురుకులాలపై సర్కారు అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు ప్రాణసంకటంగా మా రుతున్నది. గత ఏడాది కాలంలోనే సుమారు 40 మంది విద్యార్థుల మరణాలు పరిస్థితికి అద్దం పడుతున్నది. ఓ వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలతో రాష్ట్రవ్