బియ్యం లారీ పట్టుబడిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ కథనం మేరకు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం సోలీపూర్ గ్రామంలోని ఓ రైస్ ఇండస్ట్రీ నుంచి కర్ణాటకలోని రా
పేదల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు వరంలా మారింది. కొందరు దళారులు మాఫియాగా ఏర్పడి అడ్డదారుల్లో మహారాష్ర్టకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలుచోట్ల ప్రత్యేకంగా దుకాణ�
నారాయణపేట : రేషన్ బియ్యం లారీ ప్రమాదవశాత్తు చెరువులో పడిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని రాకొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాకొండ నుంచి పూసలపాడు గ్రామానికి ర�