ప్రజా పాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం బోనకల్లు �
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తూ వస్తున్నది. సబ్బండ వర్ణాలకు హామీలనిచ్చిన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కోత విధిస్తూ అర్హులకు సంక్షేమ ఫలాలు దక్కకుండా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే రూ.2 లక�
రేషన్ కార్డుల దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజాపాలనలో రేషన్ కార్డు