రేషన్ బియ్యం బస్తాలో తలంబ్రాలు, రంగురంగుల బాల్స్ వచ్చాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం లింగంధనలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన డీలర్ అనిత శనివారం సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా ఓ బస్తాలో పస
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం పలువురి రేషన్ లబ్ధిదారులకు నష్టాన్ని కలిగించింది. వర్షాకాలంలో రవాణా ఇబ్బందులుంటాయన్న సాకుతూ ఎన్నడూ లేని విధంగా మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు మొదలుపెట్టగా, అంద